ePaper
Wednesday, May 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

టాప్ స్టోరీస్

లేటెస్ట్ న్యూస్

తెలంగాణ వార్తలు

జిల్లా వార్తలు

More

    తెలంగాణ

    ఆంధ్ర ప్రదేశ్

    🗓️ తెలుగు క్యాలెండర్

    పండుగలు మరియు తిథుల వివరాలు

    🚩 శుభం భూయాత్ 🚩

    స్పోర్ట్స్

    టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

    త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది.స్పోర్ట్స్...

    క్రైమ్ న్యూస్

    నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

    నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని...
    - Advertisement -ads

    జాతియం

    నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

    నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని...

    ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

    ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ 'కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్...

    దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

    పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం...

    విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్

    విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​విశాఖపట్నం మే 13 (...

    పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

    హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి.ఆల్విన్‌ కాలనీ ఫ్లై ఓవర్‌ పనులు షురూ  గచ్చిబౌలి,...

    అంతర్జాతీయం

    మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

    అమెరికా హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ మౌలికవసతులపై దాడులు చేస్తే అంతకు నాలుగు రెట్ల నష్టం ప్రత్యర్థులకు జరుగుతుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్...

    కాల్పుల విరమణ, హోర్ముజ్, అణు కార్యక్రమం.. అమెరికాకు ఇరాన్ మూడు దశల ప్రతిపాదన..

    పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ఇరాన్ కొత్తగా మూడు దశల శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా ఉంది.ఏప్రిల్ 27 (మహాప్రభ)...

    శాంతి చర్చలకు బ్రేక్‌.. రావడం లేదని తెలిపిన ఇరాన్..

    పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో...

    ఆ హామీలు ఇస్తే.. యుద్ధం ముగింపునకు రెడీ..: ఇరాన్ అధ్యక్షుడు

    పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. ఇరాన్‌తో శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో...

    డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..

    ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల...
    - Advertisement -ads

    అంతర్జాతీయం

    LATEST ARTICLES

    Most Popular

    ఎడిటోరియల్

    error: Content is protected !!