BUSINESS
ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ
పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ మార్చి...
విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..
భారత్లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు.ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ)...
రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ...
అలాంటి సమయాల్లో నటించలేం.. అర్ష్దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్...
రాయవరం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రులు..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం బస్సు ప్రమాద బాధితులను ఏపీ మంత్రులు పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లే దాకా చంద్రబాబు సర్కార్ బాధ్యత తీసుకుంటుందని...





