సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
సంగారెడ్డి, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తై ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 11 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 6 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోగా.. 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా వార్డులలో గెలుపొందారు.
1. సంగారెడ్డి – (38/38)
- కాంగ్రెస్ – 22
- బీఆర్ఎస్-10
- బీజేపీ – 2
- ఎంఐఎం -1
- ఇండిపెండెంట్ – 32. సదాశివపేట – (26/26)
- కాంగ్రెస్-16
- బీఆర్ఎస్ – 8
- బీజేపీ – 1
- ఇండిపెండెంట్ – 1
3. ఇస్నాపూర్ – (26/26)
- బీఆర్ఎస్ – 12
- కాంగ్రెస్ -10
- ఇండిపెండెంట్ – 4
4. నారాయణఖేడ్ – (15/15)
- కాంగ్రెస్-11
- బీఆర్ఎస్ – 3
- బీజేపీ – 1
5. ఆందోల్-జోగిపేట -(20/20)
- కాంగ్రెస్-16
- బీఆర్ఎస్ – 3
- ఇండిపెండెంట్ – 1
- 6. కోహిర్ – (16/16)
- కాంగ్రెస్- 8
- బీఆర్ఎస్ – 5
- బీజేపీ – 1
- ఎంఐఎం – 1
- ఇండిపెండెంట్ – 1
7. ఇంద్రేశం – (18/18)
- బీఆర్ఎస్ – 9
- కాంగ్రెస్ – 6
- బీజేపీ – 2
- ఇండిపెండెంట్ – 1
8. జిన్నారం – (20/20)
- బీఆర్ఎస్ – 8
- కాంగ్రెస్ – 6
- బీజేపీ – 4
- ఇండిపెండెంట్ – 2
9. జహీరాబాద్ (37/37)
- బీఆర్ఎస్ – 15
- కాంగ్రెస్ -14
- బీజేపీ – 3
- ఎంఐఎం – 2
- ఇండిపెండెంట్ – 3
10. గుమ్మడిదల (22/22)
- బీఆర్ఎస్ – 15
- కాంగ్రెస్ – 4
- బీజేపీ – 2
- ఇండిపెండెంట్ – 1
11. గడ్డపోతారం (18/18)
- బీఆర్ఎస్ -14
- కాంగ్రెస్ – 3
- ఇండిపెండెంట్ – 1
