యుద్ధం ఎఫెక్ట్పై భయాందోళనలు సృష్టిస్తున్న కాంగ్రెస్… అస్సాంలో ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు భూమి పూజ చేశారు. సిల్చార్ మార్చి 14 మహాప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అస్సాంలోని సిల్చార్లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...