mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 6:58 am Digital Edition : MAHAA PRABHA DAILY

తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు

లోక్‌సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 3 మహాప్రభ : లోక్‌సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి లోక్‌సభ సభాపతిగా ఎదిగి.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.