ఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటనపై వైట్ హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన పర్యటన వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 22 (మహాప్రభ) :అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటన వాయిదా పడినట్టు వైట్ హౌస్ ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో...